Welcome to the BLISSFUL journey

Day 12 – అమ్మగారితో పాటు సూక్ష్మ రూపాలతో బద్రీనాథ్

0

ఓంకారాలు ప్రారంభించగానే దేహ స్పృహ లేదుఎక్కడ ఉన్నామో కూడా తెలియని స్థితిలో ధ్యానంలో లీనమయ్యాంకాసేపటి తర్వాత అమ్మగారు ఓకే చెప్పారునెమ్మదిగా అందరం కళ్ళు తెరిచాంకొందరికికొన్ని అనుభవాలు కలిగాయిఅవి విన్నాక అమ్మగారుధ్యానం చేసిన మనందరి సూక్ష్మ శరీరాలు బద్రీనాథకు వెళ్లాయన్నారునిజానికి హిమాలయ యాత్రకు సన్నాహాలు జరుగుతున్న సమయంలోబద్రీనాథకు కూడా వెళ్లాలనుకున్నాంకానీ తర్వాత ఎందుకనో మరొక సారి వెళదామని తీర్మానించారట అమ్మగారుఅటువంటిది  రోజు గురువు దయవల్లఅంతటి మహిమ గల ప్రదేశానికి సూక్ష్మంగావెళ్ళిరా గలగటం ఆత్మానందాన్ని కలిగించిందిమధుశ్రీ గారికి ధ్యానం లో గరుడ పక్షి దర్శనమిచ్చిందని చెప్పారుశ్రీ మహా విష్ణువు క్షేత్రమైన బద్రీనాథకు వెళ్లి వచ్చినట్లుఅమ్మగారు చెప్పిన మాటలకుసంకేతంగానే గరుడ పక్షిని ధ్యానంలో దర్శించారు మధుశ్రీ గారుచాలా అద్భుతమైన అనుభూతిని కలిగించిన  నాటి ధ్యానం ఇప్పటికీ మా హృదయాలలో చెరగని ముద్ర వేసుకుందిశంకర్ కిషోర్ గారికిఅభినందనలు తెలియచేసిఅక్కడి నుండి రూములకు బయలుదేరాంమరుసటి నాడు ఉదయం డెహ్రాడూన్లో ధ్యాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారుఉదయాన్నే లేవాలి కాబ్బటి మరుసటి నాడుకి కావాల్సినసన్నాహాలు చేసుకొని నిదురించాం.

Share.
Leave A Reply